ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ సభ్యుల సస్పెన్షన్ సమయంలో సభలో గందరగోళం

ABN, First Publish Date - 2020-12-02T00:42:15+05:30

టీడీపీ సభ్యుల సస్పెన్షన్ సమయంలో సభలో గందరగోళం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ సభ్యుల సస్పెన్షన్ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. మార్షల్స్‌పై పలువురు టీడీపీ సభ్యులు దాడి చేశారని వైసీపీ సభ్యులు పేర్కొన్నారు. మార్షల్స్‌పై సాంబశివరావు, అనగాని, గొట్టిపాటి దాడి చేశారని వైసీపీ ఆరోపించింది. మార్షల్స్ తమ పట్ల దురుసుగా ప్రవరిస్తున్నారని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు. టీడీపీ తీరుపై  వైసీపీ స్పీకరుకు ఫిర్యాదు చేసింది. మార్షల్స్ నుంచి  స్పీకర్ పేషీ సమాచారం తీసుకున్నారు. అలాగే మార్షల్స్ తీరుపై స్పీకరుకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ పేర్కొంది.

Updated Date - 2020-12-02T00:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising