ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పోలవరాన్ని జగన్‌రెడ్డి సుడిగుండంలో నెట్టేశారు’

ABN, First Publish Date - 2020-11-22T18:09:30+05:30

‘పోలవరాన్ని జగన్‌రెడ్డి సుడిగుండంలో నెట్టేశారు’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అభద్రతతోనే పోలవరం సందర్శనకు అడ్డంకులు ఎదురయ్యాయని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. జగన్‌రెడ్డినిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మొదలైందన్నారు. ప్రజల తిరుగుబాటుతో జగన్ పతనం మొదలైందన్నారు. సీపీఐ, సీపీఎం నేతల హౌస్‌ అరెస్ట్‌ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అక్రమ అరెస్టులన్నారు. పోలవరాన్ని జగన్‌రెడ్డి సుడిగుండంలో నెట్టేశారని మండిపడ్డారు. 

Updated Date - 2020-11-22T18:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising