ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంతకం దొరికింది కదా అని స్కామ్‌ కోసం వెతుకుతోంది: టీడీపీ

ABN, First Publish Date - 2020-09-22T22:18:25+05:30

సంతకం దొరికింది కదా అని స్కామ్‌ కోసం వెతుకుతోంది: టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అప్పటి సీఎం చంద్రబాబు వద్ద ఉంది..లోకేష్ సంతకం చేశారంటూ తప్పుడు ప్రచారం ఆపాలని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఫైబర్ నెట్, భారత్ నెట్‌కు తేడా తెలియకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారత్ నెట్‌కు సంబందించి వివిధ రాష్ట్రాలతో కేంద్రం ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఒప్పందం కోసం ఢిల్లీ వెళ్ళే ఐటీ అధికారులకు ఐటీ మంత్రిగా అనుమతి ఇస్తూ లోకేష్‌ సంతకం చేశారని పేర్కొన్నారు. జగన్‌ టీమ్‌ సంతకం దొరికింది కదా అని స్కామ్‌ కోసం వెతుకుతోందన్నారు. 

Updated Date - 2020-09-22T22:18:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising