ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లిక్కర్‌ కింగ్‌ ఉత్తరాంధ్రలోనే ఉన్నారు: యరపతినేని

ABN, First Publish Date - 2020-04-26T19:04:38+05:30

రాష్ట్రంలో సారా, గుట్కా, కైనీ, గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో సారా, గుట్కా, కైనీ, గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ విషయం వైసీపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. కేసులు ఎందుకు పెట్టడంలేదన్నారు. లిక్కర్‌ కింగ్‌ ఉత్తరాంధ్రలోనే ఉన్నారు, ఆయన కనుసన్నల్లోనే వ్యాపారం జరగుతుందని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ వేల కోట్లు ఆర్జిస్తున్నారని చెప్పారు. కరోనాను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సలహాలు అవసరంలేదనడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-04-26T19:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising