ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప.గో. జిల్లాలో వైసీపీ-టీడీపీ మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2020-12-28T19:35:41+05:30

ప.గో. జిల్లా: కాళ్ల మండలం, కాళ్లకూరులో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో. జిల్లా: కాళ్ల మండలం, కాళ్లకూరులో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వివాదం తలెత్తింది. వేదికపైకి వైసీపీ కార్యకర్తలను మాత్రమే పిలుస్తామని..ఉండి వైసీపీ ఇన్‌చార్జ్ పీవైఎల్ నరసింహరాజు ప్రకటన చేయడంతో ఎమ్మెల్యే రామరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, వైసీపీ ఇన్‌చార్జ్‌కు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది.

Updated Date - 2020-12-28T19:35:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising