ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు జిల్లాలో టీడీపీ నేత దేవేందర్ రెడ్డి కారుపై దాడి

ABN, First Publish Date - 2020-10-07T17:47:53+05:30

ఆంధ్రప్రదేశ్‌లో విపక్షనేతల వాహనాలపై దాడుల పర్వం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో విపక్షనేతల వాహనాలపై దాడుల పర్వం కొనసాగుతోంది. మొన్న విజయవాడలో టీడీపీ నేత పట్టాభిరాం కారుపై దాడి జరిగిన ఉదంతం మరువకముందే.. చిత్తూరు జిల్లాలో మరొక దాడి జరిగింది. రేణిగుంట మండలం, కొత్తరమంగళం గ్రామంలో టీడీపీ సీనియర్ నేత దేవేందర్ రెడ్డి వాహనంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.


దేవేందర్ రెడ్డి ఇంటివద్ద పార్కింగ్‌లో ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇది వైసీపీ నేతల పనేనని దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ దాడిని తిరుపతి టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ తీవ్రంగా ఖండించారు. దుండగులు వాడిన ఆయుధాలు కూడా వదిలేసి పారిపోయారని దేవేందర్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు.

Updated Date - 2020-10-07T17:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising