ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో భక్తుడు బోడ్డు శ్రీను మృతి బాధాకరం: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2020-12-30T02:16:21+05:30

శ్రీశైలంలో భక్తుడు బోడ్డు శ్రీను మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: శ్రీశైలంలో భక్తుడు బోడ్డు శ్రీను మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘భక్తుడి మృతికి ఈవో, ఛైర్మన్‌లే బాధ్యత వహించాలి. భక్తులకు సకాలంలో దైవదర్శనం కల్పించాలని అడిగిన అర్చకుడిపై వైసీపీ నేతలు దాడి. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. 19 నెలల వైసీపీ పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా 110 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. భక్తుడు మృతి వెనుక దాగి ఉన్న కుట్రను బహిర్గతం చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.


Updated Date - 2020-12-30T02:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising