ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీడీపీలో 24% క్షీణత!

ABN, First Publish Date - 2020-09-20T09:11:05+05:30

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలో ఉందని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తంచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ : యనమల



అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలో ఉందని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. అభివృద్ధి పనులను ఆపేశారని, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చూపారన్నారు. అదే సమయంలో కొవిడ్‌ నియంత్రణ విషయంలో నిర్లక్ష్యమూ కారణమని పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్ర జీడీపీలో 24శాతం కోత పడే అవకాశముందని, ఒకపక్క ఆర్థికరంగం క్షీణిస్తుంటే మరోపక్క నిత్యావసర ధరలు, పన్నులు పెంచేసి పేదల బతుకులు దుర్భరం చేస్తున్నారన్నారు. 

Updated Date - 2020-09-20T09:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising