ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌పై మండిపడ్డ టీడీపీ నేత పట్టాభి

ABN, First Publish Date - 2020-10-14T23:25:48+05:30

సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. క్రిమినల్ అయిన జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతికి వ్యతిరేకంగా చేయాల్సిన కుట్రలన్నీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. క్రిమినల్ అయిన జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతికి వ్యతిరేకంగా చేయాల్సిన కుట్రలన్నీ చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వరద ముంపులో అమరావతిని తేలేలా చేయడానికి ఆ ప్రాంతంలో భారీగా వరద నీటిని నిల్వ చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు మూడు రెట్లకు ఎలా పెరిగింది? కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం మోటార్లు కూడా ఆన్ చేయకుండా జగన్ ప్రభుత్వం రాజధానితో వికృత జలక్రీడ ఆడింది’ అని పట్టాభి ధ్వజమెత్తారు.

Updated Date - 2020-10-14T23:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising