ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ఆఫీసులో సాక్షిపేపర్‌ను తగులబెట్టిన జీవీ

ABN, First Publish Date - 2020-02-16T19:25:46+05:30

టీడీపీ ఆఫీసులో ‘సాక్షి’పేపర్‌ను టీడీపీ నేత జీవీ ఆంజనేయులు తగులబెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : టీడీపీ ఆఫీసులో ‘సాక్షి’పేపర్‌ను టీడీపీ నేత జీవీ ఆంజనేయులు తగులబెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఐటీ దాడులపేరుతో టీడీపీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచ్చలేని టీడీపీ అధినేత చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తే సహించమని చెప్పుకొచ్చారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. వైసీపీ సొంత మీడియాపై పరువునష్టం దావా వేస్తామని జీవీ తెలిపారు.

Updated Date - 2020-02-16T19:25:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising