ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రులకు టీడీపీ ఎంపీల ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-09-24T22:17:00+05:30

కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీలు వరుస భేటీలు కొనసాగుతున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులను టీడీపీ ఎంపీలు కలిశారు. ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీలు వరుస భేటీలు కొనసాగుతున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులను టీడీపీ ఎంపీలు కలిశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకాల అమలు పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రులకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.


అంతకముందు కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరితో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్, కేశినేని, కనకమేడల పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T22:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising