ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు మార్క్ ఉండకూడదనే వైసీపీ కుట్ర: ఎమ్మెల్సీ రామకృష్ణ

ABN, First Publish Date - 2020-05-30T14:04:32+05:30

చంద్రబాబు మార్క్ ఉండకూడదనే వైసీపీ కుట్ర: ఎమ్మెల్సీ రామకృష్ణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చంద్రబాబు మార్క్‌ ఉండకూడదనే అమరావతిని మార్చాలని వైసీపీ కుట్ర చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ విమర్శించారు. ఏబీఎన్ డిబేట్‌లో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రజావేదికను కూల్చారని మండిపడ్డారు. వైసీపీ మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడాలేని నిర్ణయమని దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ కాదు, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలోనే పోలవరం 70 శాతం పూర్తయిందని తెలిపారు. వైసీపీ వచ్చి ఏడాదైనా పోలవరం ఏ పనీ జరగడం లేదని రామకృష్ణ  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Updated Date - 2020-05-30T14:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising