ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలి చైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీల ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-06-19T00:53:23+05:30

శాసనమండలి చైర్మన్ ఫరూక్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, దీపక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. బుదవారం శాసనమండలిలో మంత్రుల ప్రవర్తన, టీడీపీ సభ్యులపై దాడిని లేఖలో ప్రస్తావించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: శాసనమండలి చైర్మన్ ఫరూక్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, దీపక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. బుదవారం శాసనమండలిలో మంత్రుల ప్రవర్తన, టీడీపీ సభ్యులపై దాడిని లేఖలో ప్రస్తావించారు. సభలో జరిగిన  ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజీని మీడియాకు విడుదల చేయాలని కోరారు. మొత్తం ఘటనలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని  అశోక్ బాబు, దీపక్‌రెడ్డి  ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-06-19T00:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising