ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి జయరామ్‌పై చర్యలు తీసుకోవాలి: బుద్దా

ABN, First Publish Date - 2020-10-07T10:22:56+05:30

మంత్రి జయరామ్‌పై చర్యలు తీసుకోవాలి: బుద్దా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మంత్రి జయరాం ల్యాండ్‌ స్కాంపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుధవారం ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. ‘ఈఎ్‌సఐ స్కాంలో బెంజ్‌ కారు కొట్టేసిన జయరాం కన్ను ఆలూరులోని 450 ఎకరాలపై పడింది. ఇట్టినా కంపెనీకి చెందిన భూమిని తప్పుడు పత్రాలతో మంత్రి గ్యాంగ్‌ కొట్టేసింది’ అంటూ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-10-07T10:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising