ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పాపం ఊరికే వదలదు : బుద్దా

ABN, First Publish Date - 2020-04-08T09:13:48+05:30

కరోనాపై పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కేంద్రం పంపిన ఎన్‌95 మాస్క్‌లు, రక్షణ కిట్లను కొట్టేసి, వారి ప్రాణాలను వైసీపీ నేతలు రిస్కులో పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి):కరోనాపై పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కేంద్రం పంపిన ఎన్‌95 మాస్క్‌లు, రక్షణ కిట్లను కొట్టేసి, వారి ప్రాణాలను వైసీపీ నేతలు రిస్కులో పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. 10 నెలలుగా ఆస్పత్రుల్లో కనీస వసతులు లేకుండా చేసి, ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్‌ని, ఎంపీ విజయసాయిరెడ్డిని ఆ పాపం ఊరికే వదలదని మంగళవారం ట్వీట్‌ చేశారు. వైసీపీ నాయకులు మాయం చేసిన మాస్కులు, రక్షణ కిట్లు లెక్క తేల్చాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-04-08T09:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising