ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ రాక్షసానందం కోసమే రైతులకు బేడీలు వేశారు: నిమ్మల

ABN, First Publish Date - 2020-10-28T17:14:49+05:30

వైసీపీ ప్రభుత్వంపై పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో రైతు కష్టాలు నారా లోకేష్ బహిర్గతం చేస్తుంటే ప్రభుత్వం భరించలేక పోతుంది. రైతులకు సంకెళ్లు వెయ్యడం రైతు ప్రభుత్వమా? జగన్ రాక్షసానందం కోసమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: వైసీపీ ప్రభుత్వంపై పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో రైతు కష్టాలు నారా లోకేష్ బహిర్గతం చేస్తుంటే ప్రభుత్వం భరించలేక పోతుంది. రైతులకు సంకెళ్లు వెయ్యడం రైతు ప్రభుత్వమా? జగన్ రాక్షసానందం కోసమే రైతులకు బేడీలు వేశారు. గడ్డి తినే పశువులు రైతులపై విశ్వాసం చూపుతుంటే.. అన్నం తినే మంత్రులు మాత్రం విద్వేషం కక్కుతున్నారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఏం కడతారు? పాత్రికేయులతో మనసు విప్పి నాలుగు మాటలు మాట్లాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏమి పాలిస్తారు?’ అని నిమ్మల రామానాయుడు నిలదీశారు.

Updated Date - 2020-10-28T17:14:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising