ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులకు పారిశ్రామిక పాలసీని పున:సమీక్షించాలి: టీడీపీ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-08-11T16:03:05+05:30

సీఎం జగన్ రెడ్డి దళిత, గిరిజన, వెనుకబడ్డ వర్గాలవారికి అండగా ఉంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకుని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: సీఎం జగన్ రెడ్డి దళిత, గిరిజన, వెనుకబడ్డ వర్గాలవారికి  అండగా ఉంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకుని... అధికారం చేజిక్కించుకున్నాక వారికే నమ్మక ద్రోహం చేస్తున్నారని కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకొస్తామని చెప్పి... ఇటీవల ప్రకటించిన పారిశ్రామిక పాలసీలో వారికి విద్యుత్ రాయితీలను కూడా తగ్గించారని ఆయన మండిపడ్డారు. టీడీపీ హయాంలో పారిశ్రామిక రంగంలో 30 శాతం పెట్టుబడుల రాయితీ ఇస్తే, ప్రస్తుతం 15 శాతానికి కుదించారన్నారు. ఇదేనా ప్రభుత్వానికి దళితుల పట్ల ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. దళితులకు పారిశ్రామిక పాలసీని పునః సమీక్షించాలని ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-08-11T16:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising