ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదు?: అనగాని

ABN, First Publish Date - 2020-12-19T22:13:50+05:30

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. ‘జగన్ మోసం చేయని కులమేదైనా బీసీల్లో ఉందా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. ‘జగన్ మోసం చేయని కులమేదైనా బీసీల్లో ఉందా? బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ. వైసీపీ నేతలు బీసీల కాళ్ల మీద పడినా సరే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటెయ్యరు. 18 నెలల్లో  రేషన్ బియ్యం, ఫించన్లు ఇవ్వడం తప్ప బీసీలకు ఏం చేశారు? బీసీలకు ఖాళీ చెంచాతో  అన్నం తినిపించినట్లు వైసీపీ వ్యహరిస్తోంది. వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన మేలు ద్రోహమే ఎక్కువ. నామినేటెడ్ పోస్టుల్లో ఎంతమంది బీసీలకు చోటు కల్పించారో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-19T22:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising