ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతలపై కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు

ABN, First Publish Date - 2020-09-21T19:31:41+05:30

టీడీపీ నేతలపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై నిన్న అలిపిరి వద్ద టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: టీడీపీ నేతలపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై నిన్న అలిపిరి వద్ద టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్‌తో పాటు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ వర్మ సహా మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐపీసీ 341, 188, రెడ్ విత్ 34 ఐసీపీ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2020-09-21T19:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising