ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ హరిచందన్‌కు టీడీపీ నేతలు లేఖ

ABN, First Publish Date - 2020-04-05T14:50:54+05:30

గవర్నర్‌ హరిచందన్‌కు టీడీపీ నేతలు లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గవర్నర్‌ హరిచందన్‌కు టీడీపీ నేతలు లేఖ రాశారు. ప్రభుత్వం అందించే రూ.1000, నిత్యావసరాలను వైసీపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పంచాల్సిన సాయాన్ని వైసీపీ నేతలు పంచుతున్నారని లేఖలో పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన వైసీపీ అభ్యర్థులు ప్రచారానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. భౌతిక దూరం పాటించకుండా కరోనా వ్యాప్తి చెందేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-04-05T14:50:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising