ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హమాలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2020-04-05T22:17:09+05:30

లాక్‌డౌన్ నేపథ్యంలో పస్తులతో కాలం వెళ్లదీస్తున్న హమాలీలకు టీడీపీ నేతలు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. జిల్లాలోని మడకశిర ప్రాంతంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: లాక్‌డౌన్ నేపథ్యంలో పస్తులతో కాలం వెళ్లదీస్తున్న హమాలీలకు టీడీపీ నేతలు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. జిల్లాలోని మడకశిర ప్రాంతంలో ఉన్న హమాలీలను కలిసిన ఏమ్మేల్సి గుండుమల తిప్పేస్వామి, టీడీపీ మాజీ ఏమ్మేల్యే ఈరన్నలు వారికి వంద మందికి బియ్యం, కందిపప్పు అందజేశారు. ఈ సందర్బంగా మాజీ ఏమ్మేల్యే ఈరన్న మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వేల ప్రాణాలను బలిగొంటున్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లనుంచి బయటకు రావద్దని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని విద్యుత్ దీపాలను ఆర్పివేసి భారతీయులంతా ఒక్కటే అనే విషయాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-05T22:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising