ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రథాల ధ్వంసం టీడీపీ పనే : బాలినేని

ABN, First Publish Date - 2020-09-18T08:50:40+05:30

రాష్ట్రంలో ఆలయాల్లో రథాలను టీడీపీ నాయకులే ధ్వంసం చేసి ఆ నెపాన్ని తమ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు, సెప్టెంబరు 17: రాష్ట్రంలో ఆలయాల్లో రథాలను టీడీపీ నాయకులే ధ్వంసం చేసి ఆ నెపాన్ని తమ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఒంగోలులో గురువారం   విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలపై నిష్పక్షపాత విచారణ చేపట్టేందుకే ముఖ్యమంత్రి సీబీఐ విచారణను కోరారని స్పష్టంచేశారు. కాగా.. ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు బాబు కొన్ని శక్తులతో కుట్రపన్ని రథాలను ధ్వంసం చేయిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాల్‌ విమర్శించారు. 

Updated Date - 2020-09-18T08:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising