చంద్రబాబుపై తప్పడు ఆరోపణలు చేస్తే కోర్టుకెళ్తాం: వర్ల రామయ్య
ABN, First Publish Date - 2020-12-18T23:12:25+05:30
చంద్రబాబు ఏం మాట్లాడారో తెలుసుకోకుండా ఏపీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు తొందరపాటుతో వ్యవహరించారని టీడీపీ నేత వర్లరామయ్య
అమరావతి: చంద్రబాబు ఏం మాట్లాడారో తెలుసుకోకుండా ఏపీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు తొందరపాటుతో వ్యవహరించారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఎవరో తయారుచేసిన ప్రెస్నోట్పై ఆయన సంతకం పెట్టి ప్రతిపక్ష నేతపై చేసిన వ్యాఖ్యలకు ఆయనే బాధ్యుడయ్యాడన్నారు. చంద్రబాబుపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే వారిపై కోర్టులకు వెళ్లడం ఖాయమని వర్లరామయ్య హెచ్చరించారు.
Updated Date - 2020-12-18T23:12:25+05:30 IST