ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామచంద్రపై దాడి చేసింది వైసీపీ వాళ్లే: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2020-09-30T03:02:30+05:30

జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై దాడి చేసిన ప్రతాప్‌రెడ్డి వైసీపీ మనిషేనని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై దాడి చేసిన ప్రతాప్‌రెడ్డి వైసీపీ మనిషేనని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. రామచంద్రపై దాడి ఘటనతో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. 6 నెలల నుంచి ప్రతాప్‌రెడ్డి వైసీపీ వాళ్లతోనే తిరుగుతున్నాడని వెల్లడించారు. పోలీసులు తమ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-30T03:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising