ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు కాదు నాలుగు వేరుశెనగ బస్తాలివ్వాలి : పయ్యావుల

ABN, First Publish Date - 2020-05-18T18:28:37+05:30

మూడు కాదు నాలుగు వేరుశెనగ బస్తాలివ్వాలి : పయ్యావుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం:  జిల్లాలోని ఉరవకొండ మండలం చిన్న మూస్టురులో  వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రైతులందరికీ వేరుశనగ విత్తనాలు నాలుగు బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు మూడు బస్తాలు ఇవ్వడం సరికాదన్నారు. అయితే  కొంత మంది రైతులకు ఓటిపి రావడం లేదని వ్యవసాయ అధికారులను ఎమ్మెల్యే నిలదీశారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి  రైతులు తీసుకెళ్లగా....రైతులందరికీ వేరుశెనగ విత్తన బస్తాలను అందించాలని వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే పయ్యావుల సూచించారు. 

Updated Date - 2020-05-18T18:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising