ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అనిల్ బెట్టింగ్ ముఠాకి నాయకుడు: పట్టాభి

ABN, First Publish Date - 2020-11-01T04:25:27+05:30

ఏపీ ఇరిగేషన్ మంత్రికి పోలవరం గురించి ఏబీసీడీలైనా తెలుసా? అని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. మంత్రి అనిల్ బెట్టింగ్ ముఠాకి నాయకుడని విమర్శించారు. అలాంటి వ్యక్తి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ఇరిగేషన్ మంత్రికి పోలవరం గురించి ఏబీసీడీలైనా తెలుసా? అని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. మంత్రి అనిల్ బెట్టింగ్ ముఠాకి నాయకుడని విమర్శించారు. అలాంటి వ్యక్తి 420కి భక్తుడు అవడంలో ఆశ్చర్యం ఏముందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయంలో కేంద్రం కోత పెట్టిన ఘనతను విజయసాయి, అనిల్ ఎందుకు ఒప్పుకోరని ప్రశ్నించారు. జగన్‌ సీఎం అయ్యాక పోలవరాన్ని అటకెక్కించారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. 


Updated Date - 2020-11-01T04:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising