ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైతుల పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది’

ABN, First Publish Date - 2020-12-17T14:58:33+05:30

కంకులు కోసిన చేతులతోనే పిడికిళ్లు బిగించి అమరావతి కోసం అన్నదాతలు ఏడాది నుంచి అలుపు లేకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కంకులు కోసిన చేతులతోనే పిడికిళ్లు బిగించి అమరావతి కోసం అన్నదాతలు ఏడాది నుంచి అలుపు లేకుండా పోరాటం చేస్తున్నారని టీడీపీనేత దేవతోటి నాగరాజు కొనియాడారు. గురువారం ఆయన మాట్లాడుతూ అమరావతి కోసం మహిళలు ఉక్కు సంకల్పంతో  చేస్తున్న పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ‘అమరావతి పోరాటంలో ఏడాదిగా నిర్బంధిస్తే నిగ్గదేశారు.. లాఠీ ఎత్తితే మరింత గట్టిగా గొంతెత్తి జై అమరావతి అంటూ నినదించారు.. కేసులు పెడితే న్యాయ పోరాటం చేశారు..’ తప్ప  అమరావతి సంకల్పం మాత్రం సడలలేదని నాగరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-12-17T14:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising