ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ విమర్శలు

ABN, First Publish Date - 2020-12-14T02:29:20+05:30

ఏలూరు ఘటనపై వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత లోకేష్ ట్వీటర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత లోకేష్  ట్వీటర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ఆహారం, తాగునీరు ఎంతవరకు సురక్షితమనే ఆందోళన ప్రజల్లో ఉందని అన్నారు. ఏలూరు ఘటన రాష్ట్రంలో సురక్షిత ఆహారం, మంచినీటిని ప్రశ్నార్థకం చేసిందని మండిపడ్డారు.  ఏలూరు లాంటి ఘటన పునరావృతం కాకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని ట్విట్టర్‌లో నారా లోకేష్‌ ఆరోపించారు. సీఎం జగన్ అసమర్ధతత వల్లే ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-12-14T02:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising