ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో భూఅక్రమాలపై లెక్కలు చూపేందుకు సిద్ధం: కళా వెంకట్రావు

ABN, First Publish Date - 2020-09-03T15:25:26+05:30

వైసీపీ నేతలకు దోచి పెట్టేందుకు ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని...మరో సూట్ కేసు కంపెనీ కుంభకోణంగా మార్చారని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ నేతలకు దోచి పెట్టేందుకు ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని... మరో సూట్ కేసు కంపెనీ కుంభకోణంగా మార్చారని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు కళా వెంకట్రావు లేఖ రాశారు. భూస్థలాల వేటలో వైసీపీ నేతలు రియల్ బ్రోకర్ల అవతారం ఎత్తి... రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతిపై వైసీపీ నేతలే కోర్టులలో కేసులు వేస్తున్నారని తెలిపారు. బలవంతపు భూసేకరణ వల్ల నష్టపోయింది బడుగు, బలహీనవర్గాల ప్రజలే అని అన్నారు. 15 నెలల పాలనలో ఒక్క ఇంటినీ నిర్మించలేకపోయారని వ్యాఖ్యానించారు. భూఅక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా లెక్కలు చెప్పడానికి సిద్ధమని కళా వెంకట్రావు లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-03T15:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising