ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుకలో ఎమ్మెల్యేకు రోజూ రూ.10 లక్షల వాటా: జీవీ ఆంజనేయులు

ABN, First Publish Date - 2020-09-04T03:08:06+05:30

బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు గుండ్లకమ్మ వాగును గుల్ల చేస్తున్నారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ఇసుక పేరుతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు గుండ్లకమ్మ వాగును గుల్ల చేస్తున్నారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ఇసుక పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తుం చేశారు. ఇసుకలో ఎమ్మెల్యేకు రోజూ రూ.10 లక్షల వాటా వస్తుందని ఆరోపించారు. రూ.4 లక్షలు కూడా చేయని బొల్లా భూమిని రూ.18లక్షలకు ఇచ్చారన్నారు. బొల్లాకు బుద్ది చెప్పేందుకు వినుకొండ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు చెప్పారు. 


Updated Date - 2020-09-04T03:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising