ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరి మిగతా రెండు రాజధానులకు ఎవరిని ఆహ్వానిస్తారు!: గోరంట్ల

ABN, First Publish Date - 2020-08-02T17:11:29+05:30

రాజధానిగా విశాఖ శంకుస్థాపనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధానిగా విశాఖ శంకుస్థాపనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘రాజధాని గా విశాఖ శంకుస్థాపనకు మోదీని ఆహ్వానిస్తాం-- బొత్స....

మరి మిగతా రెండు రాజధానులుకి ఎవరిని ఆహ్వానిస్తారు! ప్రస్తుతానికి మన దేశానికి ఒకరే ప్రధాన మంత్రి ఒకటే రాజధాని.!’’ అంటూ గోరంట్ల ట్వీట్ చేశారు.



Updated Date - 2020-08-02T17:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising