ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బులు ఇస్తేనే పేదలకు ఇంటిస్థలమా?: దేవినేని

ABN, First Publish Date - 2020-06-05T15:52:58+05:30

డబ్బులు ఇస్తేనే పేదలకు ఇంటిస్థలమా?: దేవినేని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రూ.వందల కోట్ల కుంభకోణం. డబ్బులు ఇస్తేనే పేదలకు ఇంటిస్థలమా?. భూసేకరణ పేరుతో వైసీపీ నేతలు రూ.కోట్లు వసూలు చేస్తున్నారు. అడిగితే బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఇంతటి విధ్వంసం ఎప్పుడూ చూడలేదు’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-06-05T15:52:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising