ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం మాఫియాపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?: దేవినేని

ABN, First Publish Date - 2020-08-20T14:37:55+05:30

లాక్‌డౌన్ సమయంలో కేంద్రం ఇచ్చిన రేషన్ బియ్యాన్ని మాఫియా నొక్కేసిందంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: లాక్‌డౌన్ సమయంలో కేంద్రం ఇచ్చిన రేషన్ బియ్యాన్ని మాఫియా నొక్కేసిందంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కేంద్రం పేదలకు ఇచ్చిన లాక్‌డౌన్ రేషన్ బియ్యం మాఫియా బొక్కేసింది. పాలిష్ చేసి ఎగుమతుల ద్వారా కోట్ల రూపాయల లాభం. కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి. పట్టుబడిన వారిపై చర్యలు లేవు. రాష్ట్రంలో బియ్యం మాఫియాపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.



Updated Date - 2020-08-20T14:37:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising