ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలాల మధ్య, స్మశానాల మధ్య స్థలాలా?: దేవినేని

ABN, First Publish Date - 2020-07-01T14:09:33+05:30

పొలాల మధ్య, స్మశానాల మధ్య స్థలాలా?: దేవినేని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో పేదలకు స్థలాల కేటాయింపులో వైసీపీ నేతల అవకతవకలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘పెద్దల రేట్ల కోసం పేదలు "సెంటుపట్టా"కు గుట్టలెక్కాలా? వంతెనలు దాటిస్తూ, డ్యాముల్లో దింపుతూ పొలాల మధ్య, స్మశానాల మధ్య  స్థలాలా? ఉపాధి పనుల్లో యంత్రాలా? ఉపాధి నిధులతో మట్టి కొనుగోలా? చదునుకు 2613కోట్లు. వైసీపీ నాయకుల జేబుల్లోకి 1560కోట్లు వెళ్లాయని ప్రజలంటున్నారు సమాధానం చెప్పండి జగన్ గారు’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.



Updated Date - 2020-07-01T14:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising