ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు నమ్మించారు...నేడు మోసం చేశారు: దేవినేని

ABN, First Publish Date - 2020-08-01T14:20:21+05:30

వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలుపడంతో...అమరావతి మూడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలుపడంతో...అమరావతి మూడు రాజధానులుగా చూస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఎన్నికల ముందు ప్రజారాజధానిగా అమరావతి ఉంటుందని ప్రజలను నమ్మించారు. నేడు మోసం చేశారు. ఏరు దాటేవరకు ఏటిమల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అంటూ.. మాట తప్పారు.. మడమ తిప్పారు..నాడు మీరు, మీ నాయకులు మాట్లాడిన మాటలకు ప్రజలకు సమాధానం చెప్పండి’’ సీఎం జగన్‌ గారు అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-08-01T14:20:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising