ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలా చేసి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదు: దేవినేని ట్వీట్

ABN, First Publish Date - 2020-04-26T14:47:10+05:30

అలా చేసి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదు: దేవినేని ట్వీట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అకాల వర్షంతో ఏపీలో చేతికి వచ్చిన పంటలు తడిసి ముద్దైపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆవేదనకు... పంటల దుస్థితికి జగన్ ప్రభుత్వమే కారణమని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం సకాలంలో రైతుల పంటల్ని కొనుగోలు చేసి ఉంటే నేడు రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా.. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమయ్యింది ముఖ్యమంత్రి గారు? మీ నిర్లక్ష్యానికి తడిసిన ధాన్యం, దెబ్బతిన్న మామిడి, మొక్కజొన్న, తీగజాతి  పంటలను వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-04-26T14:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising