ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీకి ఎన్టీఆర్‌ను చూస్తే వణుకుపుడుతుందేమో..: టీడీపీ నేత

ABN, First Publish Date - 2020-08-22T16:07:06+05:30

అవినీతిని ప్రశ్నిస్తున్న లోకేష్ బాబును వైసీపీ నాయకులు ఎంత విమర్శించినా ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటారని టీడీపీ నేత దేవతోటి నాగరాజు స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అవినీతిని ప్రశ్నిస్తున్న లోకేష్ బాబును వైసీపీ నాయకులు ఎంత విమర్శించినా ఆయన  ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటారని టీడీపీ నేత దేవతోటి నాగరాజు స్పష్టం చేశారు.  అవినీతికే పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వంలో నిజాయితీగా పరిపాలించిన ఎన్టీఆర్‌ను చూస్తే వెన్నులో వణుకు పుడుతుందేమో అని అన్నారు. అందుకే ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసానికి పాల్పడుతున్నారని నాగరాజు విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2020-08-22T16:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising