బాధ్యత లేకుండా మాట్లాడతారా?
ABN, First Publish Date - 2020-10-01T08:06:58+05:30
జగన్ ప్రభుత్వానికి మంత్రులు, అధికారులు కొమ్ముకాస్తూ, తప్పుల్ని ఒప్పు చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు...
- మంత్రులపై చినరాజప్ప ఆగ్రహం
జగన్ ప్రభుత్వానికి మంత్రులు, అధికారులు కొమ్ముకాస్తూ, తప్పుల్ని ఒప్పు చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. రాష్ట్రంలో అనేక మందిపై దాడులు, అనేక ఆలయాలపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి మాట్లాడటం లేదని మండిపడ్డారు.
Updated Date - 2020-10-01T08:06:58+05:30 IST