ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: టీడీపీ నేత జవహర్

ABN, First Publish Date - 2020-06-19T04:52:19+05:30

జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: టీడీపీ నేత జవహర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శలు గుప్పించారు. దొంగబ్బాయి జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని జవహర్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను అమ్మేయాలని, అమరావతి లేకుండా చేయాలనే మీ కుట్రలను ప్రజలే తిప్పికొడతారని టీడీపీ నేత జవహర్ హెచ్చరించారు. మీరు రాజారెడ్డి రాజ్యాంగంతో అరాచకాలకు పాల్పడుతుంటే, తాము అంబేద్కర్ రాజ్యాంగం రక్షగా అడ్డుకుంటామని టీడీపీ నేత జవహర్ అన్నారు.

Updated Date - 2020-06-19T04:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising