ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూమ్ నాయుడు, జూమ్ పార్టీగా టీడీపీ మారింది: రోజా

ABN, First Publish Date - 2020-05-30T00:43:16+05:30

విశాఖలో గ్యాస్‌ ప్రమాదం జరిగినా రాని టీడీపీ అధినేత చంద్రబాబు.. లాక్‌డౌన్‌ను బ్రేక్‌ చేసి మరీ మహానాడు జరుపుకున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మహానాడులో పార్టీ బాధ్యతలు యువకులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: విశాఖలో గ్యాస్‌ ప్రమాదం జరిగినా రాని టీడీపీ అధినేత చంద్రబాబు.. లాక్‌డౌన్‌ను బ్రేక్‌ చేసి మరీ మహానాడు జరుపుకున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మహానాడులో పార్టీ బాధ్యతలు యువకులకు ఇవ్వాలని సూచించారు. జూమ్ నాయుడు, జూమ్ పార్టీగా టీడీపీ మారిందని విమర్శించారు. మహానాడులో టీడీపీ నేత లోకేష్‌ తలతిక్కగా మాట్లాడుతున్నాడని, అవినీతి డబ్బులతో ఒళ్లు పెంచుకున్న లోకేష్‌.. లిక్కర్ డబ్బులు రాకపోయేసరికి 20 కిలోలు తగ్గాడని రోజా ధ్వజమెత్తారు.

Updated Date - 2020-05-30T00:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising