ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళ్ల బేరానికి జగన్ ఢిల్లీ వెళ్లారు: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-12-15T23:29:06+05:30

అమరావతే ఏకైక రాజధానిగా ఉంచేంత వరకు ఉద్యమం ఆగదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. సీఎం జగన్ కాళ్ల బేరానికి ఢిల్లీ వెళ్లారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతే ఏకైక రాజధానిగా ఉంచేంత వరకు ఉద్యమం ఆగదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. సీఎం జగన్ కాళ్ల బేరానికి ఢిల్లీ వెళ్లారని దేవినేని ఉమ విమర్శించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. 3 రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు. పాదయాత్రలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. పాదయాత్రతో విజయవాడలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌‌కు అంతరాయం ఏర్పడింది. 

Updated Date - 2020-12-15T23:29:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising