ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాక్షిపై ఎడిటర్స్‌ గిల్డ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌కు టీడీపీ ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-02-19T20:15:01+05:30

సాక్షిపై ఎడిటర్స్‌ గిల్డ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఐటీ దాడుల వార్తలను వక్రీకరించారంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సాక్షిపై ఎడిటర్స్‌ గిల్డ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఐటీ దాడుల వార్తలను వక్రీకరించారంటూ ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. సంబంధంలేని విషయాలను చంద్రబాబుకు ఆపాదించడం.. నైతిక విలువలు, జర్నలిజం ప్రమాణాలను దిగజారుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నిరాధారమైన వార్తల క్లిప్పింగ్‌లు, వీడియో సీడీలను ఎడిటర్స్‌ గిల్డ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌కు టీడీపీ పంపింది.  





Updated Date - 2020-02-19T20:15:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising