ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుఫాన్ బాధితులకు అండగా ఉండండి: చంద్రబాబు పిలుపు

ABN, First Publish Date - 2020-11-27T02:10:35+05:30

నివర్ తుఫానుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అందుబాటులో ఉండాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నివర్ తుఫానుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అందుబాటులో ఉండాలని టీడీపీ కార్యకర్తలకు, నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై నివర్ తుపాను తీవ్ర ప్రభావం. అనేక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. విపత్తులో బాధితులను ఆదుకోవడం మనందరి బాధ్యత. బాధిత ప్రజానీకాన్ని అన్నివిధాలా ఆదుకోవాలి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టాలి’ అని చంద్రబాబు కోరారు.

Updated Date - 2020-11-27T02:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising