ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులపై వైసీపీ దమనకాండ సాగిస్తోంది: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-07-28T22:07:37+05:30

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీనియర్ నేతలతో చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీనియర్ నేతలతో  చంద్రబాబు మాట్లాడారు. ఏపీలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ విపత్తులో టెలీమెడిసిన్, ఆర్టీజీ ఉంటే ఉపయోగపడేవని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వ మితిమీరిన ఆత్మవిశ్వాసం కొంపలు కూల్చుతోందని ధ్వజమెత్తారు. దళితులపై హద్దూ అదుపు లేకుండా వైసీపీ దమనకాండ కొనసాగిస్తోందని మండిపడ్డారు. 14 నెలల్లో దళితులపై 100 చోట్ల దాడులు, దౌర్జన్యాలు హేయమని పేర్కొన్నారు. గ్యాంగ్ రేప్‌లు, శిరోముండనం, కొట్టి చంపడాలు దారుణమన్నారు.

Updated Date - 2020-07-28T22:07:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising