ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతే ఏకైక రాజధాని: బోడె ప్రసాద్

ABN, First Publish Date - 2020-12-15T23:22:19+05:30

రాజధాని ఉద్యమం రోజురోజుకూ ఉధృతం అవుతుందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఉద్యమాన్ని అణిచివేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  రాజధాని ఉద్యమం రోజురోజుకూ ఉధృతం అవుతుందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. పోటీగా ఉద్యమాలు చేయిపిస్తున్నారని.. అయినా రైతుల ఉద్యమం ఆగదని తెలిపారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉంచేంత వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-15T23:22:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising