ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక్‌సభ స్థానాల్లో తెలుగు మహిళ సారథులు

ABN, First Publish Date - 2020-10-02T07:14:22+05:30

రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు టీడీపీ తెలుగు మహిళ కమిటీలను ప్రకటించింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఖరారు చేసి వారి పేర్ల జాబితాను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత గురువారమిక్కడ విడుదల చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు టీడీపీ తెలుగు మహిళ కమిటీలను ప్రకటించింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఖరారు చేసి వారి పేర్ల జాబితాను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత గురువారమిక్కడ విడుదల చేశారు. మిగిలిన కార్యవర్గాన్ని తర్వాత ఎంపిక చేస్తామన్నారు. వైసీపీ పాలనలో మహిళలపై రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, ఈ వైఫల్యంపై తమ కమిటీలు బలంగా పోరాడి బాధితులకు అండగా నిలుస్తాయని చెప్పారు.

Updated Date - 2020-10-02T07:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising