ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమండ్రి: రాజోలులో టీడీపీ ఆందోళన

ABN, First Publish Date - 2020-07-06T21:35:17+05:30

రాజోలు మండలం, పాలగుమ్మిలో టీడీపీ ఆందోళనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: రాజోలు మండలం, పాలగుమ్మిలో టీడీపీ ఆందోళనకు దిగింది. రాజోలు నియోజక వర్గ వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వహయాంలో  మంజూరు చేసిన ఐదు వేల ఇళ్ళు అసంపూర్తిగా ఉన్నాయంటూ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. వెంటనే హౌసింగ్ నిర్మాణాలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-06T21:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising