ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కలుషిత నీరు వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు’

ABN, First Publish Date - 2020-12-06T19:51:40+05:30

‘కలుషిత నీరు వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏలూరు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించారు. తక్షణమే సురక్షిత మంచి నీటిని సరఫరా చేయాలన్నారు. 5 రోజుల నుంచి కలుషిత నీరు వస్తుందని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. 

Updated Date - 2020-12-06T19:51:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising