ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బీజేపీ నేతలు వాస్తవాలు మాట్లాడాలి’

ABN, First Publish Date - 2020-12-05T22:03:10+05:30

‘బీజేపీ నేతలు వాస్తవాలు మాట్లాడాలి’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఇయస్ఐ హాస్పిటల్ లాండ్ విషయమై బీజేపీ టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ మండిపడ్డారు. అమరావతికి తరలించే ప్రయత్నం చేశారని స్టేట్మెంట్ ఇవ్వడం దారుణమన్నారు. బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. వైసీపీ, బీజేపీ నేతలు హాస్పిటల్ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. వేలాదిమంది కార్మికులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-05T22:03:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising