ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సందర్శనకు వెళ్లేవారిని ఎలా ఆపుతారు: టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2020-11-22T17:00:40+05:30

సందర్శనకు వెళ్లేవారిని ఎలా ఆపుతారు: టీడీపీ నేతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర నేతల అరెస్ట్‌ను టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా ఖండించారు. పోలవరం పరిరక్షణ యాత్రకు సీపీఐ రాష్ట్ర బృందం పిలుపునిచ్చింది. ఎక్కడికక్కడ సీపీఐ నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. సందర్శనకు వెళ్లేవారిని ఎలా ఆపుతారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. వెంటనే రామకృష్ణ, సీపీఐ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-11-22T17:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising